- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: రోడ్లపైకి వస్తున్న యువతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేల్లి మండల ఎస్సై శ్రీనివాస్ రోడ్లపైకి వచ్చిన యువకులతో గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా పోలీసులు కరోనాపై అవగాహన కల్పించారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇంటికి పంపించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు.
Tags: police, youngers, ts news
Next Story