యువకులతో గుంజీలు

by  |
యువకులతో గుంజీలు
X

దిశ, మహబూబ్‌నగర్: రోడ్లపైకి వస్తున్న యువతపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేల్లి మండల ఎస్సై శ్రీనివాస్ రోడ్లపైకి వచ్చిన యువకులతో గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా పోలీసులు కరోనాపై అవగాహన కల్పించారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇంటికి పంపించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు.

Tags: police, youngers, ts news

Next Story

Most Viewed