- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన జిల్లాలోని ఏ కొండూరు మండలం కంభంపాడులో కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని ఎస్టీ కాలనీలో చిట్టిపోతుల మధుబాబు, విశ్వానాథం అన్నదమ్ములు వారి కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నారు. అయితే శనివారం మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికిలోనైన అన్న మధుబాబు తలపై తమ్ముడు విశ్వనాథం రోకలిబండతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన మధు బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story