- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరరం వద్ద గోదావరి నదిలో ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు భూపాలపల్లికి చెందిన జెన్కో ఉద్యోగి తిరుపతి రెడ్డి, ఆయన బంధువులు ప్రియాంక, వినుత్న నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్థానిక గజ ఈత గాళ్లు, ఫొటో గ్రాఫర్లు నాగుల శేఖర్, గణేష్ నాయక్ లు వారిని చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో వారిని పలువురు అభినందించారు.
Next Story