- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయలు యువకుడి ప్రాణం తీశాయి. పాలడెయిరీలో రూ.50 అప్పు విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంలో పాలడెయిరీ ఉద్యోగి బాజీ అనే యువకుడిపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో నిందితులు బాధితుడిపై పిడిగుద్దులు గుద్దడంతో బాజి కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం బాధితుణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story