- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన సెల్పీ సరదా
<p>దిశ, కరీంనగర్: జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే ఓ యువకుడి సరదా ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం జలపాతం వద్ద జారిపడి గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు సబ్బితం జలపాతం సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ దిగే క్రమంలో జారి పడడంతో యశ్వంత్ మృతిచెందాడు.</p>

X
దిశ, కరీంనగర్: జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే ఓ యువకుడి సరదా ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం జలపాతం వద్ద జారిపడి గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు సబ్బితం జలపాతం సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ దిగే క్రమంలో జారి పడడంతో యశ్వంత్ మృతిచెందాడు.
Next Story






