- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే ఓ యువకుడి సరదా ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం జలపాతం వద్ద జారిపడి గోదావరిఖనికి చెందిన డిప్లొమా స్టూడెంట్ ఆవుల యశ్వంత్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు సబ్బితం జలపాతం సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ దిగే క్రమంలో జారి పడడంతో యశ్వంత్ మృతిచెందాడు.
Next Story