- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన భద్రాచలం పట్టణం కూనవరంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాయపాటి నరేందర్ (27) అనే యువకుడు ఇంటి వద్ద నుంచి బయలుదేరి తన లాండ్రీ షాపు వద్దకు వస్తున్నాడు. ఈ క్రమంలో సీఆర్పిఎఫ్ క్యాంపు ఆఫీసు సమీపంలో రోడ్డుపై వస్తున్న నరేందర్ని టీఎన్ 70 జె 4563 నంబర్ గల లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ లారీ రాయిపూర్ నుంచి బయలుదేరి చెన్నైకి వెళ్తూ భద్రాచలంలో ప్రమాదానికి కారణమైంది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.
Next Story