- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: విద్యుత్ ఆ ఇంటికి వెలుగునే కాదు అదే ఇంటి దీపాన్ని కూడా ఆర్పేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చందపూర్లో గత రెండు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో కరెంట్ తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో అదే గ్రామానికి చెందిన తాయప్ప అనే యువకుడు వాటిని సరిచేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story