- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిది, మహబూబ్నగర్: రోడ్డుపై వెళుతున్న యువకున్ని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జిల్లా కేంద్రంలోని జైల్ కాన ప్రాంతాల్లోని శివశక్తి నగర్లో రోడ్డుపై సాయి అనే యువకుడు వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
Next Story