రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by  |
రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed