రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by Batti.Sumithra |   (  Updated:2020-02-17 07:08:58  IST  )

<p>యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.</p>

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.

Next Story