- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: రోడ్డు ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన నవీన్(27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీన్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంక్లో పని చేస్తున్నాడు. అయితే లాక్డౌన్ కారణంగా నవీన్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సొంత పని మీద బయటకు వెళ్లిన నవీన్ . . అదే రోజు రాత్రి 10 గంటలకు దిగ్వాల్ నుంచి జహీరాబాద్కు వస్తుండగా, మధ్యలోనే బైక్ అదుపు తప్పి కిందపడటంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, sangareddy, young man dead, crime news
Next Story