- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో భూ తగాదాలతో యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… సారంగాపూర్ మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన కొక్కుల సతీష్(28) గత రెండ్రోజులుగా కనిపించకపోగా, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం బట్టపల్లి, నేరెళ్ల గ్రామాల మధ్యలో శవమై కనిపించాడు. సతీష్కు గ్రామానికి చెందిన ఇద్దరితో భూ తగాదాలు ఉన్నాయని, భూతగాదాలే సతీష్ హత్యకు కారణాలని ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ రాజయ్య తెలిపారు.
Next Story