- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్: బోథ్ మండలం పాట్నా పూర్ గ్రామానికి చెందిన యువ పాత్రికేయుడు కుంరం శ్రీకాంత్(30) కరోనాతో ఆదివారం మధ్యాహనం మృతి చెందాడు. శ్రీకాంత్ కు 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లగానే అతను మృతి చెందాడు. మృతునికి ఇటీవలే వివహం అయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story