ప్రాణం తీసిన ఈత సరదా

by  |
ప్రాణం తీసిన ఈత సరదా
X

దిశ, హుస్నాబాద్:
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్ వానపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంట తండా కు చెందిన బానోతు ఉపేందర్(16) సోమవారం ఈతకు వెళ్లి చనిపోయాడు. యువకుడి తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.

Next Story

Most Viewed