- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పల్లెర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్ (21) లైన్ మరమ్మతులు చేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా కరెంట్ సరఫరా అయింది. దీంతో తీవ్రగాయాలపాలైన సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. లైన్ మరమ్మతులు చేస్తున్న విషయం ముందుగానే విద్యుత్ అధికారులకు సంతోష్ తెలియజేశాడని, అయినా కరెంట్ సరఫరా చేయడంతో ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Tags: Mahabubnagar, sudden release, current, death of a young man
Next Story