- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యోగి సర్కార్ 17 కీలక బిల్లులను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటిని శుక్రవారమే ప్రవేశపెట్టాల్సింది ఉండగా.. బీజేపీ సభ్యుడు జనమేజయ్ సింగ్ మృతి కారణంగా సభ వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ తిరిగి శనివారం ప్రారంభంకానుంది. యూపీలో కరోనా విజృంభిస్తుండటంతో సర్కార్ పలు కీలక ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది.
రాజ్యాంగం ప్రకారం వీటికి ఆరు నెలలలోపు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ఎమ్మెల్యేల నిధుల వాయిదా, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో కోత, ఫ్రంట్లైన్ వర్కర్లపై దాడుల నిరోధం వంటి కీలక ఆర్డినెన్స్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. శనివారం జరిగే అసెంబ్లీలో వీటి ఆమోదం లాంఛనప్రాయమే.
Next Story