ఫ్యాన్ హవా.. బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం

by  |
vishaka news
X

దిశ, వెబ్‌ డెస్క్ :బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ విజయదుంధుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90,211 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సుధకు 111849 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21,638 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6223 ఓట్లు వచ్చాయి. నోటాకు 3635 ఓట్లు రావడం గమనార్హం. ప్రతీరౌండ్‌లోనూ వైసీపీ విజయం సాధించింది. ఏ రౌండ్ లోనూ వైసీపీకి బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయాయి. దీంతో వైసీపీ గెలుపు ఏకపక్షం అయింది. గత ఎన్నికల కంటే వైసీపీ రెట్టింపు మెజార్టీ సాధించింది.

టీఆర్ఎస్ నో ఛాన్స్.. ఐదో రౌండ్‌లోనూ ఈటల ఆధిక్యం



Next Story

Most Viewed