- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ శాసనమండలిలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గనుండగా.. వైసీపీ బలం మరింత పెరగనుంది. ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు నేతలు గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. దీంతో వైసీపీ బలం రేపటి నుంచి 20కి చేరుకోనుంది.
ఇప్పటివరకు శాసనమండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉంది. దీని వల్ల ప్రతిపక్ష టీడీపీ కొన్ని బిల్లులను అడ్డుకుంది. ఇప్పుడు వైసీపీ బలం పెరగడంతో.. ప్రభుత్వ బిల్లులను అడ్డుకునే పరిస్థితి టీడీపీకి లేకుండా పోయింది.
Next Story