- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీలు మరోసారి లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రఘురామరాజుపై వేటు వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పీకర్కు ఆధారాలను అందించారు. వెంటనే రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్లు ఉన్నారు.
వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడుతున్నారని, అనర్హత వేటు వేయాలనీ మరోసారి స్పీకర్ను కోరామని వైసీపీ ఎంపీలు తెలిపారు. గతంలో దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్కు అందజేశామన్నారు. రఘురామరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలనీ మరోసారి కోరామన్నారు.
Next Story