- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారు. కానీ కొంతమంది పరిమితులను అతిక్రమించి, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నానని అన్నారు.
Next Story