చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి

by  |
చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విట్టర్‌లో చంద్రబాబును ఉద్దేశిస్తూ.. ‘ఆక్రమణలను కూల్చేస్తే… విధ్వంసం… వందల కోట్ల స్కాములకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే… బలహీన వర్గాలపై కక్ష సాధింపు. ఇన్ సైడర్ ట్రేడింగుపై కేసులు నమోదు చేస్తే… వేధింపులు. ఏంచేయకుండా వదిలేస్తే… నిప్పును కాబట్టే కేసు కూడా పెట్టలేకపోయారని ఎగతాళికి దిగుతాడు బాబు.’ అంటూ ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed