- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విట్టర్లో చంద్రబాబును ఉద్దేశిస్తూ.. ‘ఆక్రమణలను కూల్చేస్తే… విధ్వంసం… వందల కోట్ల స్కాములకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే… బలహీన వర్గాలపై కక్ష సాధింపు. ఇన్ సైడర్ ట్రేడింగుపై కేసులు నమోదు చేస్తే… వేధింపులు. ఏంచేయకుండా వదిలేస్తే… నిప్పును కాబట్టే కేసు కూడా పెట్టలేకపోయారని ఎగతాళికి దిగుతాడు బాబు.’ అంటూ ఎద్దేవా చేశారు.
Next Story