- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ అధికార పార్టీకి చెందిన కీలక నేత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వైరస్ బారిన పడగా, తాజాగా విజయసాయి రెడ్డికి, ఆయన పీఏకూ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే ఆయన, అతని పీఏ హైదారాబాద్లోని అపోలో ఆస్ప్రతిలో అడ్మిట్ అయ్యారు. కొవిడ్ సోకడంతో వారం నుంచి పది రోజుల వరకు క్వారంటైన్ లో ఉంటానని.. ఎవరికీ అందుబాటులో ఉండబోనని ఎంపీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Next Story