- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, భద్రతను పెంచాలని గతంలో ఆయన కేంద్రాన్ని, లోక్ సభ స్పీకర్ను కోరారు. దీంతో ఆయనకు వై-కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. దీంతో రాఘురామకృష్ణరాజుకు అదనంగా మరో 10 మంది సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story