ప్రత్యేక హోదా సెగ ప్రధానికి తాకాలంటే.. ఇవే కీలకం

by  |
YCP MP Margani Bharat
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికలను దేశం మొత్తం చూస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ ఎన్నికలను ప్రజలు రెఫరెండంగా భావించాలని సూచించారు. హోదా సెగ ప్రధాని నరేంద్ర మోడీకి తాకాలంటే.. ఈ ఎన్నికలే కీలకం అని, వైసీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్‌పై నారా లోకేష్ వాడే భాష సరిగా లేదని హెచ్చరించారు.


Next Story

Most Viewed