- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు గురువారమే ఆఖరు కావడంతో ఆ రోజునే మంచి ముహూర్తం ఉండటంతో అందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తిలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయనున్నారు.
Next Story