- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులను పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారి. తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్ట్లు చేయించుకోవాలని సూచించారు.
Next Story