- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిపక్ష టీడీపీ పార్టీపై వైసీపీ నేత మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ… బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story