వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరెవరో తెలుసా..?

by  |
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరెవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చల్లా భగీరథ రెడ్డి, శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు జిల్లా నుంచి కల్యాణ్ చక్రవర్తి, విజయవాడ నుంచి కరీమున్నీసా పేర్లను ఖరారు చేశారు. ఎమ్మె్ల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి. రామచంద్రయ్య బరిలోకి దించుతున్నట్టు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.


Next Story

Most Viewed