ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : యనమల

by  |
ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : యనమల
X

దిశ, వెబ్ డెస్క్ : అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరోనా విరాళాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 3 నెలల్లో రూ. 73,812 కోట్ల అప్పు ఏపీ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story