- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరోనా విరాళాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 3 నెలల్లో రూ. 73,812 కోట్ల అప్పు ఏపీ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story