- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ ఓ పార్టీలో చేరతానంటే నేనే ఒప్పుకోలేదు: మాజీ మంత్రి బొత్స
by Vemula.Srinu Prasad |
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఆయన పాల్గొన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) తెలిపారు. రాజమండ్రి(Rajahmundry)లో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. కులానికి ప్రత్యేక కావాలంటే లాక్కునే బుద్ధి ఉండాలని, అడుక్కుంటే అక్కడే ఉంటారన్నారు. ఉద్యమల్లో లాభ నష్టాలు ఉంటాయని, ఆ బాధ్యతను తీసుకునే నేత ముద్రగడ పద్మనాభం అని బొత్స కొనియాడారు.
Next Story






