నేడు యాదాద్రి ఆలయం మూసివేత

by  |
నేడు యాదాద్రి ఆలయం మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8 గంటలకు ఆలయం మూసివేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.



Next Story

Most Viewed