- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి తరలించొద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. ఆదివారం పల్లెర్ల, ముత్తిరెడ్డిగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు ఒకేసారి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకురావొద్దని సూచించారు. కలెక్టర్ వెంట డీసీఓ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఏఓ శిల్ప, పీఏసీఎస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags: Yadadri collector,Anitha Ramachandran,Inspect
Next Story