- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వరల్డ్ టెస్టు చాంఫియన్షిప్లో భాగంగా టీమిండియా పైచేయి సాధిస్తోంది. ఇవాళ ఆట ప్రారంభం సమయానికి వర్షం పడుతుండటంతో.. ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 101/2 రన్స్తో ఇవాళ న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత బౌలర్ల దెబ్బకు నిలబడలేకపోయింది. లంచ్ సమయానికి 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
Next Story