- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత్ బంగారు పతకం ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. భారత అథ్లెట్లు వరుసగా సెమీఫైనల్ మ్యాచ్లోనే ఇంటి ముఖం పడుతున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ 65 కేజీల పురుషుల విభాగం సెమీస్లో భజరంగ్ పూనియా ఓటమి పాలయ్యాడు. అజర్ బైజాన్ రెజ్లర్ హాజీ చేతిలో 12-5 తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. క్వార్టర్లో సత్తా చాటిన భజరంగ్ సెమీస్లో టఫ్ పోటీ ఇవ్వకపోవడం అందరినీ నిరాశకు గురి చేసింది. కాగా, రేపు కాంస్య పతకం కోసం భజరంగ్ పూనియా మరోసారి తలపడనున్నాడు.
Next Story