- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డ్రా ముగిసిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్
by Web Desk |
X
న్యూఢిల్లీ : టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 11వ రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ను భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ డ్రాగా ముగించాడు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ టోర్నీలో గుజరాతీ ప్లేయర్ విదిత్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా 4వ స్థానంలో నిలవగా, కార్ల్సెన్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రిచర్డ్ ర్యాపోర్ట్ స్టాండింగ్స్లో రెండవ స్థానంలో నిలిచాడు.
Next Story