- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
త్రివర్ణ పతాకాన్ని లాగిపడేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదులు..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. యూకేలోని భారత రాయబార కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వేర్పాటువాదులు భారతీయ త్రివర్ణ పతాకాన్ని లాగి కింద పడేశారు. పంజాబ్ రాష్ట్రంలో అమృతపాల్ సింగ్పై అణిచివేత కారణంగానే ఇలాంటి చెర్యకు పాల్పాడ్డారు. కాగా భారత జెండాను వారి వద్దనుంచి తీసుకొని హైకమిషన్లోని ఓ అధికారి భద్రపరిచాడు. కాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలోని అత్యంత సీనియర్ UK దౌత్యవేత్తను పిలిపించి, బ్రిటిష్ భద్రత లేకపోవడంపై వివరణ కోరుతూ తీవ్ర నిరసనను తెలియజేసింది.
Next Story