- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ భూకంపం .. 15 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఈక్వెడార్లో భారీ భూకంపం సంబవించింది. రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్కు దక్షిణంగా 50 మైళ్ల దూరంలో పసిఫిక్ తీరానికి కేంద్రీకృతమై దాదాపు 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు U.S. జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా.. మొత్తం 15 మంది మృతి చెందారు. అలాగే వందల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
Next Story