- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. పాకిస్తాన్లో 9 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: మంగళవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పాకిస్తాన్ వాయువ్వ ఖైదర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయ ప్రాంతంలో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన 9 మంది చనిపోయారు. అలాగే మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం కారణంగా.. గత రాత్రి ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. కాగా ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని జుర్మ్ సమీపంలో 187.6 కి.మీ లోతులో ఉంది.
Next Story