- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సింగపూర్లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ బుధవారం ఉరిశిక్షను అమలు చేసింది. తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తి సుమారు 1,017.9 గ్రాముల గంజాయి రవాణాకు పాల్పడినందుకు దోషిగా నిర్ధారించబడింది. అయితే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడటం.. సింగపూర్ మరణశిక్షకు రెట్టింపు. దీంతో అతనికి సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఈ ఉరిని "అత్యవసరంగా పునఃపరిశీలించాలని" సింగపూర్ కోసం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉరిశిక్ష అమలు చేయబడింది.
Next Story