'యేసును కలవడానికి' ఆకలితో అలమటించి మరణించిన 47 మంది

by Disha Web Desk 12 |
యేసును కలవడానికి ఆకలితో అలమటించి మరణించిన 47 మంది
X

దిశ, వెబ్‌డెస్క్: కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. 'యేసును కలవడానికి' ఆకలితో మరణించిన 47 మంది మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కల్ట్ లీడర్ పాల్ మాకెంజీ నెంగే అనే పాస్టర్.. కెన్యాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలను యేసును కలవడానికి.. తమను తాము ఆకలితో అలమటించమి.. చెప్పాడు. దీంతో ఇది నిజమని నమ్మిన ప్రజలు దాదాపు నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఏమీ తినకుండా తమను తాము ఆకలితో అలమటించి మృతి చెందాలా చేసుకున్నారు. దీంతో కెన్యా పోలీసులు 47 మంది మృతికి కారణమైన Nthenge అరెస్ట్ చేశారు. అలాగే మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కు తరలించారు.

Next Story

Most Viewed