- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోల్ మైన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కోల్ మైన్ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం చైనా దేశంలోని ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్లోని బొగ్గు కంపెనీ కార్యాలయ భవనంలో చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులున్న భవనంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 25 మంది.. ఊపిరాడక చనిపోయారు. అలాగే మరికొంతమంది బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story