- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందాపూర్ వద్ద రంగనాయక సాగర్ ఎడమ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగనాయక సాగర్ సబ్ స్టేషన్ వద్ద పనిచేస్తున్న వలస కార్మికుడు పాపాత్ముల లాలయ్య (37) పనులు ముగించుకొని శనివారం సాయంత్రం స్నానం చేయడానికి కాలువలోకి దిగాడు. స్నానం చేస్తున్న క్రమంలో లాలయ్యకు మూర్చ రావడంతో నీళ్లలో మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story