- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మున్సిపల్ అధికారులు చేసిన ‘చెత్త’పనికి ఓ నిండు ప్రాణం పోయింది. ఇంటి పన్ను చెల్లించలేదనే నెపంతో మున్సిపాలిటీ సిబ్బంది అతి ఉత్సాహం ప్రదర్శించి.. ఇంటి ముందు చెత్తను డంప్ చేశారు. ఈ ఘటనను ఆ ఇంటి ఇల్లాలు అవమానంగా భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ను క్లిక్ చేయండి.
Next Story