"చెత్త" పంచాయితీ.. చావుకొచ్చింది..!

by  |
చెత్త పంచాయితీ.. చావుకొచ్చింది..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మున్సిపల్ అధికారులు చేసిన ‘చెత్త’పనికి ఓ నిండు ప్రాణం పోయింది. ఇంటి పన్ను చెల్లించలేదనే నెపంతో మున్సిపాలిటీ సిబ్బంది అతి ఉత్సాహం ప్రదర్శించి.. ఇంటి ముందు చెత్తను డంప్ చేశారు. ఈ ఘటనను ఆ ఇంటి ఇల్లాలు అవమానంగా భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్​లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story

Most Viewed