- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ ప్రజలను కరోనా భయం తీవ్రంగా వెంటాడుతోంది. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎక్స్ రే తీయించుకోవడానికి వచ్చిన మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, ఆ మహిళకు కరోనా సోకిందేమోనని చుట్టు పక్కల వారు దగ్గరికి రాలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మహిళ కిందపడిపోయిన సమయంలో ఎవరైనా త్వరగా స్పందించి ఉంటే ప్రాణాలతో ఉండేది కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. మాయదారి కరోనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సాయం అందించేందుకు కూడా ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Next Story