- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత రైలు కిందపడి శనివారం ఆత్యహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జనగామ జిల్లా వీవర్స్ కాలనీకి చెందిన ఎనగందుల రాణి(40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కరువై, కుటుంబ భారం మోయలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
women suicide, railway tracks, finance problems, lockdown
Next Story