- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామూహిక అత్యాచారం..
by Vemula.Srinu Prasad |
<p>గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మంగళగిరి సమీపంలో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. సర్టిఫికెట్ విషయంలో బాధిత మహిళకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. తాము సాయం చేస్తామని చెప్పిన ఆ యువకులు నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.</p>
X
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మంగళగిరి సమీపంలో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. సర్టిఫికెట్ విషయంలో బాధిత మహిళకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. తాము సాయం చేస్తామని చెప్పిన ఆ యువకులు నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






