- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు మందుకు దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఎస్సీ వర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి మూడెకరాల భూమి ఇచ్చారని అడిగారు. అభివృద్ధిని చూసి కాదు. తనను చూసి ఓటేయమనడం మంత్రి హరీష్ రావుకు ఓ స్టాండర్డ్ కామెంట్ గా మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story