- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో మహిళా కూలీ దశ తిరిగింది. వర్షాకాలం వేరుశనగ విత్తేందుకు వెళ్లిన మహిళకు వజ్రం దొరికింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి వేరుశనగ విత్తనం విత్తేందుకు పొలానికి వెళ్లింది. వేరుశనగ చెలకల్లో వేస్తుండగా వజ్రం కంటబడింది. దానిని తీసుకుని చెంగున ముడి వేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. సాయంత్రం దానిని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించేందుకు చూపగా, ఐదు కేరట్ల వజ్రమని చెప్పి ఆమె మూడు తులాల బంగారంతో పాటు 5.50 లక్ష రూపాయల నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
Next Story