సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళా క్రికెటర్

by  |
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళా క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా క్రికెటర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. నారాయణగూడలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న యువతికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. మానవ హక్కుల నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించిన కేటుగాళ్లు.. జాతీయ స్థాయి క్రికెటర్ ను చేస్తామంటూ నమ్మించి రూ.1.20 లక్షలు కాజేశారు. యువతి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story