- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,పాలకుర్తి: తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన మహిళా ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో దూకి గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం… మండలంలోని అమర్సింగ్ తండాకు చెందిన భూక్య హరిలాల్ రంగమ్మల కూతురు సునీత (32)ను అందే తండాకు చెందిన ఆపావత్ శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సునీత అరిపిరాల శివారు కోటిలింగాల వద్ద కెనాల్ కాలువలో దూకింది. ఈ మేరకు స్థానికులు కాలువలో దిగి గాలించగా ఎంతకీ ఆచూకీ దొరకలేదు.
Next Story