- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో ఓ మహిళపై కొందరు దుండుగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు తీసుకువచ్చారు. మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story